Saturday, August 7, 2010

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం

రాంకి వేస్ట్ రసాయనాలు శుద్ధి కేంద్రం
రాంకి రసాయన శుద్ధి కేంద్రం,2001 లో చంద్ర బాబు నాయుడు చేత దుండిగల్ గ్రామంలో స్థాపించడం జరిగింది,అప్పటి నుండి ప్రతి రోజు 200 లరీలతో .సుమారు 678 పరిశ్రమల యొక్క71,923 టన్నుల వ్యర్ధ రసాయనాలను మన తెలంగాణా లోని పలు ప్రాంతంలో కుమ్మరియడం జరుగుతుంది, దీని వాళ్ల నాల్గు జిల్లాల ప్రజలు ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుకోవల్శివస్తుంది,దాదాపు వంద కిలోమీటర్ల వరకు దీని ప్రబావం ఉంటుంది, ఈ బయన్కరమైన రసాయనలవల్ల చర్మ వ్యాదులు, ఉపిరి తిథుల వ్యాదులు, ఆడవాళ్లలు అబోర్షన్లు ఐతున్నై,ఈ రసాయనాలు మన తెలంగానై గూడా కాదు సీమంద్ర నుంచి సుమారు 750-800 కిలోమీటర్ల దిరం నుంచి తెచ్చి ఈడ పోస్తుండ్రు, ఈ చెత్త రసాయనలుదో సీమంద్రల్నే పోయోచుకద ఎందుకంటే గాడ ఆంధ్రోల్ల పానాలకు కస్తామైతది గందుకే గీడ పోస్తున్రు,గీ పరిశ్రమలు ఎవర్వో కాదు సీమ MlaT.G VENKATESH గానియి ఇంకోటేమో విష్ణు చేమికాల్స్ధీ,సుసిన్ర ఆంధ్రోల్ల తెలివితేటలు,లాబాలు, ఉద్యోగాలు వల్లి రోగాలేమో మన తెలంగానోల్లకి ఇదేనా సమైక్యంద్ర అంటే

No comments:

Post a Comment